दिवाली पर्व पर आतिशबाजी दौरान 31 लोग घायल 
సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి క్యూ
దీపావళి సందర్భంగా టపాసులు కాల్చుతూ కొందరు ప్రమాదాల బారిన పడ్డారు. హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో 31 మంది చేరారు. వీరిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో సర్జరీలు నిర్వహించారు.
దీపావళి పండుగ పూట కొన్ని కుటుంబాల్లో విషాదం నెలకొంది. కొందరు టపాసులు కాలుస్తూ ప్రమాదాల బారిన పడ్డారు. హైదరాబాద్‌లో గాయపపడిన వారి సంఖ్య పెరుగుతోంది. బాధితులంతా మెహిదీపట్నం రోడ్డులోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టారు.

దీపావళి రోజు (గురువారం) బాణాసంచా పేలుస్తూ 31 మంది పిల్లలు, పెద్దలు గాయపడి తమ ఆస్పత్రికి వచ్చారని సరోజినీ దేవి ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. గాయపడిన వారిలో నలుగురు సీరియస్ కండీషన్‌లో ఉండటంతో వారికి సర్జరీ చేశామని తెలిపారు. మరో ఇద్దరిని అబ్జర్వేషన్‌లో ఉంచామని పేర్కొన్నారు. చిన్న చిన్న గాయాలపాలైన వారికి చికిత్స అందజేసి డిశ్చార్జ్ చేశామని అన్నారు.

అయితే చాంద్రాయణగుట్టకు చెందిన రాజ్‌ తివారి అనే వ్యక్తి ఏకంగా కన్ను కోల్పోయినట్లు హాస్పిటల్ డాక్టర్ కవిత చెప్పారు. గాయపడిన వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారని ఆమె వెల్లడించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మందికి అవగాహన ఉండటంతో కొద్ది మేర ప్రమాదాలు తగ్గాయని వివరించారు. టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని. లేకుంటే కళ్లను కూడా కోల్పోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.

दिवाली पर्व पर आतिशबाजी दौरान 31 लोग घायल 
 
दीवाली के त्योहार के दौरान कुछ परिवारों में त्रासदी हुई।  हैदराबाद में घायलों की संख्या बढ़ती जा रही है।  मेहदीपट्टनम रोड स्थित सरोजिनी देवी आई हॉस्पिटल में सभी पीड़ितों की कतार लग गई।
 सरोजिनी देवी अस्पताल के डॉक्टरों ने कहा कि दिवाली के दिन (गुरुवार) आतिशबाजी के दौरान बच्चे और वयस्क मिलाकर 31 लोग घायल हो गए।  घायलों में चार की हालत गंभीर है और उनका ऑपरेशन किया गया है।  अन्य दो को निगरानी में रखा गया है।  उन्होंने कहा कि मामूली रूप से घायल लोगों का इलाज किया गया और उन्हें छुट्टी दे दी गई।
 हालांकि, अस्पताल के डॉक्टर कविता ने कहा कि चंद्रायंगुट्टा के राज तिवारी नाम के एक व्यक्ति की एक ही बार में आंख चली गई थी।  उसने खुलासा किया कि घायलों में छोटे बच्चे भी शामिल हैं।